ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌లో ఒక ఐపిఎస్ అధికారి తల్లి హత్యకు గురయ్యారు. ఆమె ఇంట్లో ఉన్న నగలను దొంగలు దోచుకున్నారు.

ఈ ఘటన అంబేద్కర్ నగర్‌లోని రుధా ధంరువా గ్రామంలో జరిగింది. బాధితురాలైన ఇంద్రవతి ఒంటరిగా నివసించేవారు.

పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.