యుద్ధానికి ముందు, ప్రపంచ చమురు మరియు ఎల్‌ఎన్జీ ఎగుమతులలో ఐదవ వంతు హర్ముజ్ జలసంధి ద్వారానే సాగేది.

ఫిబ్రవరి 28న అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్‌పై యుద్ధం ప్రకటించినప్పటి నుండి, ప్రపంచ ఇంధన వాణిజ్యానికి కీలకమైన ఈ వ్యూహాత్మక జలసంధిపై ఇరాన్ వాస్తవ నియంత్రణను సాధించింది.

ఒమాన్‌తో కలిసి కొత్త హర్ముజ్ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది.