భోపాల్లో రైతులు బారికేడ్లను బద్దలు కొట్టి ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో నిరసనలు చేపట్టారు. వారు రాత్రంతా రోడ్ల పైనే గడిపారు.
భోపాల్లో నిరసనకారులైన రైతులు పోలీసు బారికేడ్లను బద్దలు కొట్టి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. సీఎం నివాసం నుండి కేవలం 1 కిలోమీటరు దూరంలో వారు తమ శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు.
రైతులు మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బంగ్లాను కూడా ముట్టడించారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో రైతులు రాత్రంతా రోడ్ల మీదనే గడిపారు.